
చరిత్రలో ఈ రోజు నవంబర్ 23*
*సంఘటనలు
*
1971 : ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పి.ఆర్.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.
1997 : ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.
*జననాలు
*
1926 : సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)
1930 : గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)
1967 : గారీ క్రిస్టెన్ , దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
1979 : [కెల్లీ బ్రూక్]], ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్
1986 : అక్కినేని నాగ చైతన్య , ప్రముఖ సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
*మరణాలు
*
1937 : జగదీశ్ చంద్ర బోస్ , ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)
1977 : నిడమర్తి అశ్వనీ కుమారదత్తు , ప్రముఖ కార్మిక నాయకుడు మరియు పత్రికా నిర్వాహకుడు. (జ.1916)