రాంచరణ్ హీరోగా సురేందర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ధ్రువ. ఈ సినిమా సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి చిరంజీవితో పాటు అల్లు అర్జున్, అరవింద్, రకుల్ ప్రీత్, శృతి హాసన్, డైరెక్టర్ వినాయక్, సుకుమార్, హీరోలు, డైరెక్టర్లు తరలివచ్చారు. ‘నీతోనే’ పాటలో రాంచరణ్, రకుల్ ప్రీత్ లు ఆడిపాడారు.
ఈ సినిమా సాంగ్ మేకింగ్ ను పైన చూడొచ్చు..
About The Author
Related posts
Leave a Reply

Leave a Reply
