
కరాచీకి చెందిన మహ్మద్ రియాజ్ కొన్ని తప్పులు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.. అయితే ఇతడి గురించి తెలిసిన ఓ మహిళా రిపోర్టర్ జైలు కెళ్లి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలుసుకొని రిపోర్టర్ సైతం రియాజ్ పై మండిపడింది..
ఇంతకీ విషయం ఏంటంటే మనో చనిపోయిన 48 మంది మహిళల శవాలను రేప్ చేశాడట.. వాడి కామ కోర్కెలను ఇలా చచ్చిన వారిని చేసి తీర్చుకున్నాడట.. ఇలా మీ అక్కను చెల్లెను చేస్తే ఒప్పుకుంటావా అని రిపోర్టర్ ప్రశ్నిస్తే సీరియస్ అయ్యాడట రియాజ్..