
గురు పూజోత్సవం సెప్టెంబర్ 5 సందర్భంగా భారత దేశంలో ఘనంగా టీచర్స్ డేను నిర్వహిస్తారు. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ న్ జయంతిని పురస్కరించుకొని ఈరోజును టీచర్స్ డే గా జరుపుతారు..
గురు పూజోత్సవం సెప్టెంబర్ 5 సందర్భంగా భారత దేశంలో ఘనంగా టీచర్స్ డేను నిర్వహిస్తారు. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ న్ జయంతిని పురస్కరించుకొని ఈరోజును టీచర్స్ డే గా జరుపుతారు..