
మంగళగిరి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళగిరిలో చేస్తున్న సమరదీక్షలో ‘రాష్ట్రానికి మోసగాడు చంద్రబాబు’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా ఉందని.. కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ వాగ్ధానాలు, అమలు లోపం అన్నీ బుక్ లో ఉన్నాయని తెలిపారు.