మొక్కలు నాటిన కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్ నగరంలోని సప్తగిరి కాలనీలోని కె.జి.బి.వి స్కూల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ బుధవారం నాడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బొమ్మ జయశ్రీ, కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

colector1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.