
రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతం మేడ్చల్ సమీపంలోని గౌడవల్లి వద్ద దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా హోంగార్డును బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు బోయిన పల్లి పీఎస్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న నవనీతగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతం మేడ్చల్ సమీపంలోని గౌడవల్లి వద్ద దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా హోంగార్డును బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు బోయిన పల్లి పీఎస్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న నవనీతగా గుర్తించారు.