మహదేవ్ పూర్ పీ.హెచ్.సీ తనిఖీ Posted by Politicalfactory Date: August 21, 2015 11:18 pm in: News, Political News, Regional News Leave a comment 324 Views కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కల్పిస్తున్న సౌకర్యాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకార్మికులను పనిలో పెట్టుకోవడంపై అధికారులకు చీవాట్లు పెట్టారు.