మద్యం టెండర్లు విడుదల

కరీంనగర్ జిల్లాలోని మద్యం షాపులకు నిర్వహించిన టెండర్ల విడుదల కార్యక్రమం కరీంనగర్ కలెక్టరేట్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో  మద్యం షాపుల టెండర్లు ను కలెక్టర్ విడుదల చేశారు. లాటరీ ద్వారా గెలిచిన వారికి లైసెన్స్ పత్రాలు అందజేశారు.. విడుదల కార్యక్రమం లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఖచ్చితంగా ఎమ్మార్పీ ధరకే అమ్మాలని లైసెన్స్ దారులను సూచించారు.

prohibition2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.