
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంభసభ్యులతో కలిసి రోశయ్య స్వామి వారిని దర్శించుకున్నారు.
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంభసభ్యులతో కలిసి రోశయ్య స్వామి వారిని దర్శించుకున్నారు.