
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకిన జయలలిత చైన్నైలోని ఆర్కేనగర్ నుంచి బరిలో నిలిచారు. నేడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
సీఎం జయలలితతో పాటు 28 మంది ఈ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఈ పోరులో జయలలితకు సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్ కు మధ్యనే ఎక్కువగా పోటీ నెలకొంది.