చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ప్రారంభం Posted by Politicalfactory Date: September 22, 2015 7:08 am in: News, Political News, Regional News Leave a comment 553 Views కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ మండలం లో చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం 65 వ వార్షిక సర్వ సభ్య సమావేశం లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.