
కరీంనగర్ : కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం జిల్లాలోని చెక్ డ్యాం ల నిర్మాణాల ఫై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నదులు, వాగులపై ఎక్కడెక్కడ చెక్ డ్యాంలు కట్టవచ్చో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్