గ్రామాల్లో అంటువ్యాధులు ప్ర‌భ‌ల‌కుండా పారిశుద్ధ్య చ‌ర్య‌లు తీసుకోవాలి: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, జెడ్పీ సీఈఓలు, ఏపీఓలు, ఎంపీడీఓలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్

ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రకుండా పారిశుద్ధ్య ర్యలు తీసుకోవాలని ఆదేశం

గ్రామాల్లో వీధులను శుభ్రంగా ఉంచడంతో పాటు, నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ ల్లడం లాంటివి చేయాలని సూచన

 

 ర్షపు నీరు నిలిచి వ్యాధులు ప్రకుండా ర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి అధికారులు, జెడ్పీ సీఈఓలు, ఏపీఓలు, ఎంపీడీఓలతో గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ద్వాల లెక్టరేట్ నుండి మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని..పారిశుద్ధ్య ర్యతో పాటు లు అంశాలపై సూచలు చేశారు. ర్షపు నీరు నిలువ ఉంటే వ్యాధులు ప్రలే అవకాశం ఉంటుందనిముందుజాగ్రత్తగా పారిశుద్ధ్యలోపం లేకుండా చూసుకోవాలన్నారు. దోమనిర్మూలకు ఫాగింగ్ చేయడంతో పాటు, చెత్త సేక కోసం పంచాయతీలకు ఇచ్చిన రిక్షాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యస్థ క్రమంగా ఉండేలా చూడాలని..నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ ల్లడం లాంటి ర్యలు తీసుకోవాలన్నారుగ్రామాల్లో చెత్త సేక కోసం ఇప్పటికే రిక్షాలను పంపిణీ చేయడం రిగిందనివాటిని పూర్తి స్థాయిలో ద్వినియోగం చేసుకోవాలన్నారు. రిక్షాలు ఉన్నఅన్ని పంచాయతీల్లోనూ డి, పొడి చెత్త సేకకు ప్లాస్టిక్ బ్బాలను ఇవ్వాలన్నారు. రిక్షాల వినియోగానికి సంబంధించిన మాచారాన్ని వారం రోజుల్లో అందజేయాలని ఆదేశించారు.

                                  జాబ్ కార్డులు పొందిన కూలీల్లో 60 శాతం మందికి వందరోజుల ని ల్పించమే క్ష్యంగా అధికారులు నిచేయాలన్నారు. ప్రధానంగా డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని విషయంలో గామ జిల్లాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఒకట్రెండు నెలల్లో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు అన్నీ పూర్తి చేయాలి, గ్రామ ర్పంచ్తో పాటు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఫాం పాండ్స్ నిర్మాణాలు అనుకున్నంత వేగంగా రుగడం లేదని దిశగా రైతుల్లో చైతన్యం తేవాల్సిన అవరం ఉందన్నారు. ర్షాలు కురుస్తున్నన్ని రోజులు రితహారాన్ని కొనసాగించాలని, ర్సరీల్లో అందుబాటులో ఉన్న ప్రతి మొక్కను నాటేందుకు ర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రితహారం మొక్కకు సంబంధించిన జియో ట్యాగింగ్ను రింత వేగవంతం చేయాలనిప్రతి మొక్కను జియో ట్యాగ్ చేయాలన్నారు. చివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్య కార్యర్శి వికాస్రాజ్‌, మిషర్ నీతూ ప్రసాద్‌, అధికారులు రామారావు, సైదులు, ఆశా దితరులు పాల్గొన్నారు.

jupally 2

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.