కరీంనగర్ బృందావన్ గార్డెన్ కు కదలిక

అప్పట్లో సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగరాన్ని లండన్ చేస్తానని ప్రకటించారు. లోయర్ మానేర్ డ్యాం పక్కన వేల ఎకరాల్లో బృందావన్ గార్డెన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే అలాగే మూలన పడింది.. కాగా ఈ గార్డెన్ కోసం మంగళవారం స్థలాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ , టూరిజం ఎండి క్రిస్టిన జెడ్ చాంగ్థు..

brundarvan2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.