
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో రాము అధికార టీడీపీ అభ్యర్థి చైతన్యరాజుపై విజయం సాధించారు. టీడీపీ కి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ జిల్లాల్లో ఓటమి ఆ పార్టీకి షాక్ కు గురిచేసింది.